
రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు పెద్దపీట
ఈ ఏడాది బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక నిధులు కేటాయించారు.

ఈ ఏడాది బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక నిధులు కేటాయించారు.








ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది.

సకాలంలో కురిసిన వర్షాలతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వరి, పత్తి, మొక్కజొన్న సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
నేటి పూర్తి వార్తాపత్రికను పేజీల వారీగా చదవండి.